పరిశ్రమలపై సమగ్ర సర్వే నిర్వహించాలి
ABN , First Publish Date - 2020-09-27T10:31:36+05:30 IST
మండలంలో ఉన్న చిన్న, పెద్ద పరిశ్రమలపై సమగ్ర సర్వేలు నిర్వహించాలని ఐపీవో ఏడీ శ్రీనివాసులు తెలిపారు. స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శనివా
విడవలూరు, సెప్టెంబరు 26: మండలంలో ఉన్న చిన్న, పెద్ద పరిశ్రమలపై సమగ్ర సర్వేలు నిర్వహించాలని ఐపీవో ఏడీ శ్రీనివాసులు తెలిపారు. స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శనివారం సచివాలయ ఇంజనీర్లతో అయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామా ల్లో ఎన్ని రైస్ మిల్లులు, ఐస్ ఫ్యాక్టరీలు, పెద్ద తరహా మిల్లులు ఉన్నాయో సేకరించి పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీవో సాయిప్రసాద్ పాల్గొన్నారు.