శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2020-09-21T16:57:27+05:30 IST

శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో లక్షా 34 వేల 300 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో లక్షా 46 వేల క్యూసెక్కులుగా ఉంది.

శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

నిజామాబాద్: శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది.  ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో లక్షా 34 వేల 300 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో లక్షా 46 వేల క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 32 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. కాలువల ద్వారా కూడా నీటిని వదులుతున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1090 అడుగులు, 84 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2020-09-21T16:57:27+05:30 IST