Nizamabad: బైక్‎ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు..తండ్రి మృతి..కుమార్తె పరిస్థితి విషమం

ABN , First Publish Date - 2021-08-29T18:10:24+05:30 IST

పట్టణంలోని ప్రగతి హాస్పిటల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‎ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా.. కూతురు మేరీ

Nizamabad: బైక్‎ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు..తండ్రి మృతి..కుమార్తె పరిస్థితి విషమం

నిజామాబాద్: పట్టణంలోని ప్రగతి హాస్పిటల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‎ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా.. కూతురు మేరీ పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కూరగాయాల కోసం బైక్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-08-29T18:10:24+05:30 IST