షర్మిలకు సింధూరం అందించిన నిజామాబాద్ వాసులు

ABN , First Publish Date - 2021-03-01T18:16:18+05:30 IST

హైదరాబాద్: షర్మిలకు నిజామాబాద్ అభిమానులు తెలంగాణ సింధూరం అందించారు. షర్మిల ఇంటి దగ్గర

షర్మిలకు సింధూరం అందించిన నిజామాబాద్ వాసులు

హైదరాబాద్: షర్మిలకు నిజామాబాద్ అభిమానులు తెలంగాణ సింధూరం అందించారు. షర్మిల ఇంటి దగ్గర అభిమానుల సందడి కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి వచ్చి అభిమానులు షర్మిలను కలిశారు. రేపు మహబూబ్ నగర్ జిల్లా అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. 300 మందితో జిల్లా సమస్యలపై షర్మిల ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.


Updated Date - 2021-03-01T18:16:18+05:30 IST