నిజామాబాద్‌లో విషాదం

ABN , First Publish Date - 2021-05-15T15:24:24+05:30 IST

జిల్లాలోని ఎడపల్లి మండలం జనకం పేటలో విషాదం చోటు చేసుకుంది.

నిజామాబాద్‌లో విషాదం

నిజామాబాద్: జిల్లాలోని ఎడపల్లి మండలం జనకం పేటలో విషాదం చోటు చేసుకుంది. కరోనా బారిన తండ్రీకొడుకులు పది రోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. తండ్రి సుదర్శన్, కొడుకు సుమన్ మృతి‌తో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Updated Date - 2021-05-15T15:24:24+05:30 IST