నిజామాబాద్ జిల్లా రామడుగు ప్రాజెక్టులో వ్యక్తి గల్లంతు

ABN , First Publish Date - 2020-09-27T23:50:49+05:30 IST

జిల్లాలోని ధరపల్లి మండలం రామడుగు ప్రాజెక్టులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు...

నిజామాబాద్ జిల్లా రామడుగు ప్రాజెక్టులో వ్యక్తి గల్లంతు

నిజామాబాద్: జిల్లాలోని ధరపల్లి మండలం రామడుగు ప్రాజెక్టులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. సుద్దపల్లి గ్రమానికి చెందిన నవీన్ రెడ్డి  ప్రాజెక్టులో స్నానానికి వెళ్లి గల్లంతయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2020-09-27T23:50:49+05:30 IST