నిజామాబాద్ కమ్మర్పల్లిలో కారు బీభత్సం
ABN , First Publish Date - 2020-06-05T04:08:40+05:30 IST
కమ్మర్పల్లిలో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్క నుంచి వెళ్తున్న నలుగురు పిల్లలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇ...
నిజామాబాద్: కమ్మర్పల్లిలో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్క నుంచి వెళ్తున్న నలుగురు పిల్లలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.