Nizamabad: రూ.3కోట్లతో చిట్టీ వ్యాపారులు పరార్

ABN , First Publish Date - 2021-08-17T17:12:54+05:30 IST

జిల్లాలో చిట్టీ వ్యాపారులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. దాదాపు మూడు కోట్లగా పైగా టోకార వేసి చిట్టీ వ్యాపారులు ఉడాయించారు. స్నేహితులు, బంధువుల వద్ద చిట్టీల పేరిట

Nizamabad: రూ.3కోట్లతో చిట్టీ వ్యాపారులు పరార్

నిజామాబాద్‌: జిల్లాలో చిట్టీ వ్యాపారులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. దాదాపు మూడు కోట్లగా పైగా టోకార వేసి చిట్టీ వ్యాపారులు ఉడాయించారు. కట్ట రవి, దినేష్, వాసు గౌడ్ కలిసి తమ స్నేహితులు, బంధువుల వద్ద చిట్టీల పేరిట వసూలు చేసి ... మెచూరిటీ సమయానికి డబ్బుతో పరారయ్యారు. ప్రధాన వ్యాపారి రవి ఏకంగా ఇంటిని అమ్ముకొని పోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. 


Updated Date - 2021-08-17T17:12:54+05:30 IST