శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద
ABN , First Publish Date - 2021-07-22T15:33:39+05:30 IST
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది.
నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్కు వస్తున్న ఇన్ ఫ్లో 79,000 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 90 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1088 అడుగులు, 79 టీఎంసీలకు చేరింది.