శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-07-22T15:33:39+05:30 IST

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద

నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌కు వస్తున్న ఇన్ ఫ్లో 79,000 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 90 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1088 అడుగులు, 79 టీఎంసీలకు చేరింది. 

Updated Date - 2021-07-22T15:33:39+05:30 IST