నిజామాబాద్‌లో దారుణం

ABN , First Publish Date - 2021-05-04T15:11:10+05:30 IST

జిల్లాలోని రెంజల్ మండలం నీల గ్రామంలో దారుణం జరిగింది.

నిజామాబాద్‌లో దారుణం

నిజామాబాద్: జిల్లాలోని రెంజల్ మండలం నీల గ్రామంలో దారుణం జరిగింది. భార్య మానుబాయి (45)ని భర్త దావూజి కత్తితో మెడ కోసి అతికిరాతకంగా చంపేశాడు. ఇంట్లో అర్ధరాత్రి నిద్రిస్తుండగా భార్యను హత్య చేసిన నిందితుడు ఆపై నేరుగా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు. 

Updated Date - 2021-05-04T15:11:10+05:30 IST