గడ్కరిని కలిసిన కేశినేని నాని

ABN , First Publish Date - 2020-08-15T21:12:35+05:30 IST

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని టీడీపీ ఎంపీ కేశినేని నాని కలిశారు. ఈ సందర్భంగా కనుకదుర్గ గుడి దగ్గర ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి గడ్కరిని నాని ఆహ్వానించారు. అనంతరం

గడ్కరిని కలిసిన కేశినేని నాని

ఢిల్లీ: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని టీడీపీ ఎంపీ కేశినేని నాని కలిశారు. ఈ సందర్భంగా కనుకదుర్గ గుడి దగ్గర ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి గడ్కరిని నాని ఆహ్వానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 20 ఏళ్ల విజయవాడ ప్రజల కల నెరవేరిందన్నారు. జగన్ సీఎం అయ్యాక రాష్టం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, విధ్వసంతోనే జగన్ పాలన మొదలైందని ఆరోపించారు. ప్రత్యేక హోదా తెస్తామని హామీ ఇచ్చి చేతులెత్తేశారని కేశినేని నాని తప్పుబట్టారు.

Updated Date - 2020-08-15T21:12:35+05:30 IST