గుజరాత్, మహారాష్ట్ర తీరాలను దాటనున్న నిసర్గ తుపాన్

ABN , First Publish Date - 2020-06-03T00:11:36+05:30 IST

గుజరాత్, మహారాష్ట్ర తీరాలను దాటనున్న నిసర్గ తుపాన్

గుజరాత్, మహారాష్ట్ర తీరాలను దాటనున్న నిసర్గ తుపాన్

అరేబియా సముద్రంలో తీవ్ర తుపానుగా మారి, జూన్ 3న ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ తీరాలను దాటుతుందని భారత వాతావరణ శాఖ మంగళవారం ప్రకటించింది. జూన్ 3 మధ్యాహ్నం హరిహరేశ్వర్ , డామన్ మధ్య ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ తీరాలను దాటవచ్చు ఐఎండీ పేర్కొంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


Updated Date - 2020-06-03T00:11:36+05:30 IST