నిర్మల్ జిల్లాలో కార్డెన్ సెర్చ్
ABN , First Publish Date - 2021-04-11T15:20:04+05:30 IST
భైంసా పట్టణంలోని ఓవైసీ నగర్లో ఏఎస్పీ కిరణ్ ఖారే ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
నిర్మల్ జిల్లా: భైంసా పట్టణంలోని ఓవైసీ నగర్లో ఏఎస్పీ కిరణ్ ఖారే ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 116 ద్విచక్ర వాహనాలు, 19 ఆటోలు, 1 కారు, 1 ట్రాక్టర్, నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.