ఆసుపత్రిని సందర్శించిన ఎనహెచఎం అధికారులు

ABN , First Publish Date - 2022-05-18T06:26:53+05:30 IST

దే వరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని నేషనల్‌ హెల్త్‌మిషన అధికారుల బృందం మంగళవారం సందర్శించిం ది.

ఆసుపత్రిని సందర్శించిన ఎనహెచఎం అధికారులు
వివరాలు తెలుసుకుంటున్న అధికారులు

దేవరకొండ, మే 17: దే వరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని నేషనల్‌ హెల్త్‌మిషన అధికారుల బృందం మంగళవారం సందర్శించిం ది. ఆస్పత్రిలో ప్రసవాలు, అందిస్తున్న సేవల గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాములునాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. సందర్శించిన వారిలో డాక్టర్‌ శ్రీనివాసన ఆధ్వర్యంలో డా క్టర్లు, సిబ్బంది ఉన్నారు. 



Updated Date - 2022-05-18T06:26:53+05:30 IST