ఎన్జీ రంగా యూనివర్సిటీ వీసీగా విష్ణువర్ధన్ రెడ్డి
ABN , First Publish Date - 2020-08-08T02:46:13+05:30 IST
ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వీసీగా ఆదాల విష్ణువర్ధన్రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు.
విజయవాడ: ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వీసీగా ఆదాల విష్ణువర్ధన్రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు. విష్ణువర్ధన్ రెడ్డి ప్రస్తుతం రాజేంద్రనగర్లోని ఐసీఏఆర్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.