ఏపీలో కొత్తగా 2,209 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-08-06T23:26:48+05:30 IST

రాష్ట్రంలతోని కరోనా పరిస్థితుతలపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల

ఏపీలో కొత్తగా 2,209 కరోనా కేసులు

అమరావతి: రాష్ట్రంలతోని కరోనా పరిస్థితుతలపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 2,209 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 22 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,76,141కు చేరింది. కరోనాతో మొత్తం 13,468 మంది మరణించారు. గత 24 గంటల్లో 1,896 బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 20,593గా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 81,505 శాంపిల్స్‌ను సేకరించారు. కృష్ణాజిల్లాలో ఆరుగురు, గుంటూరు జిల్లాలో నలుగురు మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో ముగ్గురు కరోనాతో మృతిచెందారు. 

Updated Date - 2021-08-06T23:26:48+05:30 IST