ఏపీలో కొత్తగా 1,145 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-09-12T02:03:58+05:30 IST
రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు హెల్త్ బులెటిన్
అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేసారు. ఏపీలో కొత్తగా 1,145 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 17 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం 20,28,795 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో మొత్తం 19,987 మంది మరణించారు.