ఏపీలో కొత్తగా 1,145 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-09-12T02:03:58+05:30 IST

రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు హెల్త్ బులెటిన్

ఏపీలో కొత్తగా 1,145 కరోనా కేసులు

అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేసారు. ఏపీలో కొత్తగా 1,145 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 17 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం 20,28,795  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో మొత్తం 19,987 మంది మరణించారు. 

Updated Date - 2021-09-12T02:03:58+05:30 IST