మాగుంట కేసులో కొత్తమలుపు

ABN , First Publish Date - 2021-08-07T00:19:17+05:30 IST

ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కేసులో కొత్తమలుపు తిరిగింది. ఎమ్మెల్యే

మాగుంట కేసులో కొత్తమలుపు

నెల్లూరు: ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కేసులో కొత్తమలుపు తిరిగింది. ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి అనుచరుడు నిరంజన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సర్వేపల్లిలో గ్రావెల్ మాఫియాకి, నిరంజన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకం ఫోర్జరీ చేయడంతో పాటు గ్రావెల్ తవ్వకాలు సాగించడంపై వైసీపీలో గందరగోళం కొనసాగుతోంది.  


Updated Date - 2021-08-07T00:19:17+05:30 IST