తీరప్రాంత విద్యార్ధుల కోసం బస్సు ఏర్పాటు

ABN , First Publish Date - 2022-08-09T03:48:16+05:30 IST

తీరప్రాంతాల విద్యార్ధుల సౌకర్యం కోసం నూతనంగా బస్సు ఏర్పాటు చేశారు.

తీరప్రాంత విద్యార్ధుల కోసం బస్సు ఏర్పాటు
జెండా ఊపి నూతన బస్సును ప్రాంభిస్తున్న ఎమ్మెల్యే రామిరెడ్డి

కావలిటౌన్‌, ఆగస్టు 8: తీరప్రాంతాల విద్యార్ధుల సౌకర్యం కోసం నూతనంగా బస్సు ఏర్పాటు చేశారు. ఈ బస్సుకు ముసునూరులోని ఎమ్మెల్యే నివాసం వద్ద పూజలు నిర్వహించి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.  కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం ఆర్‌ శ్రీనివాసులు, అసిస్టెంట్‌ మేనేజర్‌ రామకృష్ణ, నేతలు రాఘవులు, కొమారి రాజు, ప్రసాద్‌, శ్రీనివాసులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-09T03:48:16+05:30 IST