కొత్త భవనంలోకి ‘ఏపీ లోకాయుక్త’

ABN , First Publish Date - 2020-02-25T10:20:13+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్త కార్యాలయాన్ని మరో భవనంలోకి తరలిస్తున్నారు. ఈ నెల 26 నుం చి నూతన భవనంలో లోకాయుక్త కార్యకలాపాలు నిర్వహించనున్నట్టు ప్రిన్సిపల్‌ డిస్ర్టిక్ట్‌ సెషన్స్‌ జడ్జి, డైరెక్టర్‌ (లీగల్‌,

కొత్త భవనంలోకి ‘ఏపీ లోకాయుక్త’

అమరావతి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్త కార్యాలయాన్ని మరో భవనంలోకి తరలిస్తున్నారు. ఈ నెల 26 నుం చి నూతన భవనంలో లోకాయుక్త కార్యకలాపాలు నిర్వహించనున్నట్టు ప్రిన్సిపల్‌ డిస్ర్టిక్ట్‌ సెషన్స్‌ జడ్జి, డైరెక్టర్‌ (లీగల్‌, హెచ్‌వోడీ) ఎం విజయలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కొత్త చిరునామా ఇదే.. 

ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్త, హెర్మిటేజ్‌ ఆఫీస్‌ కాంపెక్ల్‌, డోర్‌ నంబరు 5-10-190/ఏ, 5వ ఫ్లోర్‌(రూమ్‌ నంబరు-403), హెచ్‌సీఏ భవన్‌ పక్కన, హిల్‌ ఫోర్ట్‌ రోడ్‌, ఆదర్శనగర్‌, హైదరాబాద్‌-500004.

Updated Date - 2020-02-25T10:20:13+05:30 IST