మాగంటి రాంజీ మృతిపై బీద రవిచంద్ర దిగ్భ్రాంతి
ABN , First Publish Date - 2021-03-08T17:17:18+05:30 IST
మాగంటి రాంజీ మృతిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
నెల్లూరు: మాగంటి రాంజీ మృతిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాగంటి రాంజీ మృతి టీడీపీకి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటన్నారు. గొప్ప స్నేహితుడిని, ఆత్మీయుడిని కోల్పోయానని బీద రవింద్ర ఆవేదన వ్యక్తం చేశారు.