కువైట్లో నెల్లూరువాసి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-10-08T01:48:08+05:30 IST
కువైట్లో మర్రిపాడు మండలం నందవరం చెందిన షేక్ ఖాజా గరీబ్ నవాజ్ (22) అనే వ్యక్తి ......
నెల్లూరు: కువైట్లో మర్రిపాడు మండలం నందవరం చెందిన షేక్ ఖాజా గరీబ్ నవాజ్ (22) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నవాజ్ మృతిపై కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సహకరించాలని కుటుంబసభ్యులు కోరారు. ఈ సంఘటనతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.