నెల్లూరు: బస్టాండ్ల వద్ద బారులు తీరిన జనం

ABN , First Publish Date - 2020-05-23T14:18:44+05:30 IST

నెల్లూరు: బస్టాండ్ల వద్ద బారులు తీరిన జనం

నెల్లూరు: బస్టాండ్ల వద్ద బారులు తీరిన జనం

నెల్లూరు: జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్ల వద్ద శనివారం తెల్లవారుజాము నుంచే ప్రయాణికులు పెద్దసంఖ్యలో బారులు తీరారు.  విజయవాడ, కడపకి అధిక సంఖ్యలో సర్వీసులు నడుస్తున్నాయి. కాగా కొన్ని చోట్ల ప్రయాణికుల్లో భౌతికదూరం కానరాకుండాపోయింది. జిల్లా నుంచి పలు ప్రాంతాలకి 150కి పైగా బస్సులు తిరుగుతున్నాయి. 

Updated Date - 2020-05-23T14:18:44+05:30 IST