నెల్లూరు: ఒకే బెడ్డుపై ఇద్దరు బాలింతలు

ABN , First Publish Date - 2020-09-16T21:49:43+05:30 IST

ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసూతి, చిన్నపిల్లల విభాగంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.

నెల్లూరు: ఒకే బెడ్డుపై ఇద్దరు బాలింతలు

నెల్లూరు: ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసూతి, చిన్నపిల్లల విభాగంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక పీజులు వసూలు చేస్తుండడంతో.. కాన్పుల కోసం అధిక సంఖ్యలో వస్తున్నారు. అయితే గర్భిణిలు, తల్లులకి 250, చిన్నారులకి 70 బెడ్లు మాత్రమే ఉన్నాయి. ఇద్దరు తల్లులు, వారి బిడ్డలకు ఒకే ఒక బెడ్డు ఏర్పాటు చేస్తున్నారు. బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. ఒకే బెడ్లో ఇద్దరు తల్లులు, తమ బిడ్డలతో సర్దుకోవడం కష్టంగా మారింది. 

Updated Date - 2020-09-16T21:49:43+05:30 IST