Nellore: రైతుల మహాపాదయాత్రకు అడుగడుగునా ఆటంకాలు

ABN , First Publish Date - 2021-12-01T13:39:11+05:30 IST

అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు వైసీపీ శ్రేణులు, పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు.

Nellore: రైతుల మహాపాదయాత్రకు అడుగడుగునా ఆటంకాలు

నెల్లూరు: అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు వైసీపీ శ్రేణులు, పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు. పొదలకూరులో భోజనాల తయారీకి స్థలాలు ఇవ్వకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. భస చేసేందుకు వీలులేక రాత్రి వేళ లారీలు, ట్రాక్టర్లలో రైతులు నెల్లూరుకి వెళ్లారు. మహాపాదయాత్ర సాగే రోడ్ల వెంబడి వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీ జెండాలు కట్టారు.

Updated Date - 2021-12-01T13:39:11+05:30 IST