ఎస్‌ఈబీ అధికారి వాహనాన్ని ఢీకొన్న స్మగ్లర్లు

ABN , First Publish Date - 2021-03-01T14:53:02+05:30 IST

జిల్లాలోని తమిళనాడు - ఆంధ్రా సరిహద్దులోని పన్నంగాడు వద్ద ఎస్ఈబీ అధికారి వాహనాన్ని అక్రమ ఇసుక లారీ ఎస్కార్ట్‌గా వెళుతున్న ఇన్నోవా వాహనంతో స్మగ్లర్లు ఢీకొట్టారు.

ఎస్‌ఈబీ అధికారి వాహనాన్ని ఢీకొన్న స్మగ్లర్లు

నెల్లూరు: జిల్లాలోని తమిళనాడు - ఆంధ్రా సరిహద్దులోని పన్నంగాడు వద్ద ఎస్ఈబీ అధికారి వాహనాన్ని అక్రమ ఇసుక లారీ ఎస్కార్ట్‌గా వెళుతున్న ఇన్నోవా వాహనంతో స్మగ్లర్లు ఢీకొట్టారు. ఇసుక లారీని ఎస్ఈబీ అధికారి చేజ్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇన్నోవాలో ఉన్న స్మగ్లర్లు పరారయ్యారు. వారిలో భాస్కర్ అనే‌ వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇసుక టిప్పర్ తప్పించుకుంది.


Updated Date - 2021-03-01T14:53:02+05:30 IST