నెల్లూరులో రైల్వే, రాష్ట్ర రెవెన్యూ అధికారుల సంయుక్త సర్వే
ABN , First Publish Date - 2020-09-22T18:38:09+05:30 IST
జిల్లాలోని సూళ్లూరుపేట లెవల్ క్రాసింగ్ 60 వద్ద రైల్వే, రాష్ట్ర రెవెన్యూ అధికారులు సంయుక్త సర్వే నిర్వహించారు.
నెల్లూరు: జిల్లాలోని సూళ్లూరుపేట లెవల్ క్రాసింగ్ 60 వద్ద రైల్వే, రాష్ట్ర రెవెన్యూ అధికారులు సంయుక్త సర్వే నిర్వహించారు. వ్యాపారుల వత్తిడితో గడిచిన వారం రోజులుగా అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో బీజేపీ నేతలు రంగంలోకి దిగడంతో అధికారులు మళ్లీ సంయుక్త సర్వే చేపట్టారు.