బుచ్చిరెడ్డిపాలెం ప్రాథమిక వైద్యశాలను ముట్టడించిన టీడీపీ

ABN , First Publish Date - 2021-05-14T18:43:38+05:30 IST

జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం ప్రాథమిక వైద్యశాలను తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం ముట్టడించారు.

బుచ్చిరెడ్డిపాలెం ప్రాథమిక వైద్యశాలను ముట్టడించిన టీడీపీ

నెల్లూరు: జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం ప్రాథమిక వైద్యశాలను తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం ముట్టడించారు. కరోనా పేషంట్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ వారు మండిపడుతున్నారు. ఇటీవల డాక్టర్‌ల పనితీరుపై ఆర్.డీ.ఓ హుస్సేన్ హెచ్చరించారు. అయినప్పటికీ డాక్టర్లు తమ తీరును మార్చుకోకుండా కరోనా రోగులపట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. 

Updated Date - 2021-05-14T18:43:38+05:30 IST