నీట్-2021 ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2021-11-02T04:13:18+05:30 IST

నీట్-2021 ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ విద్యార్థి మృణాల్‌ కుటేరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది...

నీట్-2021 ఫలితాలు విడుదల

హైదరాబాద్: నీట్-2021 ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ విద్యార్థి మృణాల్‌ కుటేరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. తెలంగాణకు చెందిన మరో విద్యార్థి కందవల్లి శశాంక్‌కు ఐదో ర్యాంక్ సాధించాడు. కాగా ఏపీ విద్యార్థులు విష్ణు వివేక్‌, రుషీల్‌కు ఐదో ర్యాంక్ వచ్చింది. 

Updated Date - 2021-11-02T04:13:18+05:30 IST