నేషనల్ పోలీస్ అకాడమీ జేడీగా అమిత్ గార్గ్
ABN , First Publish Date - 2020-02-22T08:50:26+05:30 IST
నేషనల్ పోలీస్ అకాడమీ జేడీగా అమిత్ గార్గ్
అమరావతి, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): ఎస్వీపీ నేషనల్ పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్గా ఏపీ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి అమిత్గార్గ్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. దీంతో ఆయనను రిలీవ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.