ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడాలి: నసీర్

ABN , First Publish Date - 2020-09-19T16:35:41+05:30 IST

గుంటూరు: హిందూ దేవాలయాలపై దాడులను వ్యతిరేకిస్తూ టీడీపీ నిరసన ప్రదర్శనకు దిగింది.

ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడాలి: నసీర్

గుంటూరు: హిందూ దేవాలయాలపై దాడులను వ్యతిరేకిస్తూ టీడీపీ నిరసన ప్రదర్శనకు దిగింది. తూర్పు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ నసీర్ ఆధ్వర్యంలో లాలాపేట వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఆలయం రథాన్ని పరిశీలించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడాలన్నారు. లేని పక్షంలో ప్రజా గ్రహానికి గురికాక తప్పదని నసీర్ పేర్కొన్నారు.

Updated Date - 2020-09-19T16:35:41+05:30 IST