ఎమ్మార్పీఎస్‌ జిల్లా కన్వీనర్‌గా నర్సింహ

ABN , First Publish Date - 2022-05-18T05:38:02+05:30 IST

ఎమ్మార్పీఎస్‌ జిల్లా కన్వీనర్‌గా నర్సింహ

ఎమ్మార్పీఎస్‌ జిల్లా కన్వీనర్‌గా నర్సింహ

షాద్‌నగర్‌, మే, 17: ఎమ్మార్పీఎస్‌ రంగారెడ్డి జిల్లా కన్వీనర్‌గా షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన పెంటననోళ్ల నర్సింహను నియమించారు. మంగళవారం ఎమ్మార్పీఎస్‌ జాతీయ, రాష్ట్ర, జిల్లాల కన్వీనర్ల ఎంపిక జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో భాగంగా ప్రతిఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని నూతన కార్యవర్గానికి సూచించారు.  

Updated Date - 2022-05-18T05:38:02+05:30 IST