వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ప్రజాప్రతినిధి సన్నిహితుడు
ABN , First Publish Date - 2021-07-16T15:15:57+05:30 IST
జిల్లాలోని మఠంపల్లిలో గల ఓ లాడ్జిలో వ్యభిచారం చేస్తూ ఓ ప్రజా ప్రతినిధి సన్నిహితుడు పట్టుబడ్డాడు.
సూర్యాపేట: జిల్లాలోని మఠంపల్లిలో గల ఓ లాడ్జిలో వ్యభిచారం చేస్తూ ఓ ప్రజాప్రతినిధి సన్నిహితుడు పట్టుబడ్డాడు. లాడ్జిలో ముగ్గురు యువతులతో వ్యభిచారం చేస్తుండగా ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఇతర ప్రాంతాల నుండి యువతులను రప్పించినట్లు సమాచారం. కాగా ఈ వ్యవహారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రజాప్రతినిధి సన్నిహితుడిని పోలీస్ స్టేషన్కు తరలించి వదిలేసినట్లు సమాచారం.