చివరి వరకూ తాను నమ్మిన సిద్ధాంతాలతో రోశయ్య పనిచేశారు: ఆనంద్‌బాబు

ABN , First Publish Date - 2021-12-04T15:23:59+05:30 IST

మాజీ మంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల టీడీపీ పోలీట్ బ్యూరో మెంబర్ నక్కా ఆనంద్ బాబు ప్రగాడ సంతాపం తెలిపారు. వేమూరులో పుట్టి రాజకీయంగా అత్యున్నత పదవులు అధిరోహించారన్నారు.

చివరి వరకూ తాను నమ్మిన సిద్ధాంతాలతో రోశయ్య పనిచేశారు: ఆనంద్‌బాబు

గుంటూరు : మాజీ మంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల టీడీపీ పోలీట్ బ్యూరో మెంబర్ నక్కా ఆనంద్ బాబు ప్రగాడ సంతాపం తెలిపారు. వేమూరులో పుట్టి రాజకీయంగా అత్యున్నత పదవులు అధిరోహించారన్నారు. చివరి వరకూ తాను నమ్మిన సిద్ధాంతాలతో రోశయ్య పనిచేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 15 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన చరిత్ర రోశయ్యకు మాత్రమే దక్కుతుందని నక్కా ఆనంద్‌బాబు పేర్కొన్నారు. 


Updated Date - 2021-12-04T15:23:59+05:30 IST