అమరావతి కోసం నక్కా ఆనందబాబు ప్రదర్శన

ABN , First Publish Date - 2020-02-21T19:21:07+05:30 IST

గుంటూరు: అమృతలూరు మండలం గోవాడలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అమరావతి కోసం ప్రదర్శన నిర్వహించారు.

అమరావతి కోసం నక్కా ఆనందబాబు ప్రదర్శన

గుంటూరు: అమృతలూరు మండలం గోవాడలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అమరావతి కోసం ప్రదర్శన నిర్వహించారు. స్థానిక ప్రజలతో కలిసి గ్రామం నుంచి బాల కోటేశ్వర స్వామి దేవస్థానం వరకు అమరావతి కోసం పాదయాత్ర నిర్వహించారు. అమరావతి జేఏసీ జెండాలతో ఆనంద్ బాబు ప్రదర్శనగా బయల్దేరారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని నినాదాలు చేశారు.


Updated Date - 2020-02-21T19:21:07+05:30 IST