ఏపీ ఎరువులు, పురుగుమందు డీలర్ల సంఘం అధ్యక్షుడిగా నాగిరెడ్డి

ABN , First Publish Date - 2021-04-16T10:04:28+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ఎరువులు, పురుగు మందులు, విత్తనాల డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా గుంటూరుకు చెందిన వీవీ నాగిరెడ్డి

ఏపీ ఎరువులు, పురుగుమందు డీలర్ల సంఘం అధ్యక్షుడిగా నాగిరెడ్డి

గుంటూరు, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ఎరువులు, పురుగు మందులు, విత్తనాల డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా గుంటూరుకు చెందిన వీవీ నాగిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం విజయవాడలో సమావేశమైన సభ్యులు నాగిరెడ్డితో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకొన్నారు. 2021-24కి సంబంధించిన కార్యవర్గం ఆదివారం విజయవాడలో ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అరికట్టడానికి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు అండగా ఉంటామని నాగిరెడ్డి గుంటూరులో తెలిపారు. 

Updated Date - 2021-04-16T10:04:28+05:30 IST