నాగావళి తీరంలో అపస్మారక స్థితిలో వ్యక్తి

ABN , First Publish Date - 2021-04-12T04:58:12+05:30 IST

మండలంలో బొడ్డవలస నాగావళి నదీ తీరంలో గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. ఈ సంఘటనను ఆదివారం ఉద యం స్థానికులు గుర్తించి రేగిడి పోలీసు లకు సమాచారం అందించారు.

నాగావళి తీరంలో అపస్మారక స్థితిలో వ్యక్తి
తీరంలో పడిఉన్న వ్యక్తి

రేగిడి: మండలంలో బొడ్డవలస నాగావళి నదీ తీరంలో గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. ఈ సంఘటనను ఆదివారం ఉద యం  స్థానికులు గుర్తించి  రేగిడి పోలీసు లకు సమాచారం అందించారు. ఎస్‌ఐ షేక్‌ మహా మ్మద్‌ ఆలీ సిబ్బంది అక్కడికి చేరుకుని ఈ వ్యక్తి ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించి 108లో పాలకొండ   ఆసుపత్రికి తరలించారు. ఇతడి వయసు 45 ఏళ్లు ఉంటుందని,  ఇతని సమాచారాన్ని సేకరిస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.


Updated Date - 2021-04-12T04:58:12+05:30 IST