మువ్వన్నెల రెపరెపలు

ABN , First Publish Date - 2022-08-11T05:35:48+05:30 IST

స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా బుధవారం హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమంపై అవగాహన ర్యాలీలను పలు పట్టణాలు, గ్రామాల్లో చేపట్టారు.

మువ్వన్నెల రెపరెపలు
శ్రీకాకుళం ర్యాలీలో పాల్గొన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు తదితరులు

హర్‌ఘర్‌ తిరంగా ర్యాలీలు
స్వాతంత్య్ర స్ఫూర్తిని వివరించిన వక్తలు
ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు, అధికారులు
(ఆంధ్రజ్యోతి బృందం)

స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా బుధవారం హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమంపై అవగాహన ర్యాలీలను పలు పట్టణాలు, గ్రామాల్లో చేపట్టారు. విద్యార్థులు, అధికారులు, ఉపాధ్యాయులు త్రివర్ణ పతాకాలను పట్టుకుని అవగాహన కలిగించారు. స్వాతంత్య్ర సమర స్ఫూర్తిని వివరించారు.
 

Updated Date - 2022-08-11T05:35:48+05:30 IST