గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా మురళి

ABN , First Publish Date - 2021-05-07T10:09:31+05:30 IST

రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ (ఏపీఎ్‌సఐఆర్‌డీ) డైరెక్టర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జె.మురళీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా మురళి

అమరావతి, మే 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ (ఏపీఎ్‌సఐఆర్‌డీ) డైరెక్టర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జె.మురళీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ ఈ మేరకు ఆదేశాలిచ్చారు.  

Updated Date - 2021-05-07T10:09:31+05:30 IST