ముదినేపల్లిలో పూలే విగ్రహావిష్కరణ

ABN , First Publish Date - 2021-04-19T06:10:34+05:30 IST

మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం ముదినేపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ బస్‌స్టేషన్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన పూలే విగ్రహాన్ని సర్పంచ్‌ నిమ్మగడ్డ కైకమ్మ ఆవిష్కరించారు.

ముదినేపల్లిలో పూలే విగ్రహావిష్కరణ

ముదినేపల్లి, ఏప్రిల్‌ 18 : మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం ముదినేపల్లిలో ఘనంగా నిర్వహించారు.  ఆర్టీసీ బస్‌స్టేషన్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన పూలే విగ్రహాన్ని సర్పంచ్‌ నిమ్మగడ్డ కైకమ్మ ఆవిష్కరించారు. వైసీపీ రాష్ట్ర కార్యవర్గ సబ్యుడు నిమ్మగడ్డ భిక్షాలు, నాయకులు ఈడే వెంకటేశ్వరరావు, ఈడే ఉమా మహేశ్వరరావు, మరీదు నాగలింగేశ్వరరావు, కొల్లి నాని, వర్రే నాగేంద్రం, విగ్రహా ఏర్పాటు కమిటీ నాయకులు జన్ను వీర వెంకటేశ్వరరావు, పల్లెం పుణ్యేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-04-19T06:10:34+05:30 IST