కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మార్పీఎస్‌ ధ్వజం

ABN , First Publish Date - 2022-08-10T05:30:00+05:30 IST

పార్లమెంట్‌ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టకుండా సమావేశాలను ముందుగానే ముగించడం దారుణమని ఎమ్మార్పీ ఎస్‌ నాయకులు అన్నారు.

కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మార్పీఎస్‌ ధ్వజం
ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తల బైక్‌ ర్యాలీ

ఆచంట, ఆగస్టు 10: పార్లమెంట్‌ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టకుండా సమావేశాలను ముందుగానే ముగించడం దారుణమని ఎమ్మార్పీ ఎస్‌ నాయకులు అన్నారు. కేంద్ర తీరును నిరశిస్తూ బుధవారం ఆచంటలో ర్యాలీ నిర్వహించి అనంతరం తహసీల్దార్‌ నజీముల్లాకు వినతిపత్రం అందజేశారు. దిగమర్తి వెంకటేశ్వరరావు, కనపాల పెద్దిరాజు, తొత్తరమూడి శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T05:30:00+05:30 IST