ప్రజాప్రతినిధులతో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ

ABN , First Publish Date - 2021-01-26T18:06:58+05:30 IST

వైసీపీ పార్టీ కార్యాలయంలో ప్రజాప్రతినిధులతో ఎంపీ విజయసాయి రెడ్డి మంగళవారం సమావేశమయ్యారు.

ప్రజాప్రతినిధులతో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ

విశాఖపట్నం: వైసీపీ పార్టీ కార్యాలయంలో ప్రజాప్రతినిధులతో ఎంపీ విజయసాయి రెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి మంత్రి అవంతి, ఎంపీ ఎంవీవీ, మాధవి, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 

Updated Date - 2021-01-26T18:06:58+05:30 IST