ఆర్‌బీఐకి ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ

ABN , First Publish Date - 2021-10-24T01:22:16+05:30 IST

ఎంపీ రఘురామకృష్ణరాజుకు చెందిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలంటూ

ఆర్‌బీఐకి ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ

అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజుకు చెందిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్‌బీఐకి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాసారు. ఎంపీ రఘురామకు సంబంధించిన ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్‌కు బ్యాంకు రుణాల మంజూరులో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ అకవతవకలపై విచారణ జరపాలని కోరారు. ఆ కంపెనీలపై తగిన చర్యలు తీసుకుంటామంటూ తిరిగి ఆర్‌బీఐ లేఖ రాసింది. 

Updated Date - 2021-10-24T01:22:16+05:30 IST