సీఐడీ కోర్టులో ఎంపీ రఘురామరాజు
ABN , First Publish Date - 2021-05-15T22:41:13+05:30 IST
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ కోర్టులో అధికారులు హాజరుపర్చారు.
గుంటూరు: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ కోర్టులో అధికారులు హాజరుపర్చారు. ఆరో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. ఇప్పటికే రఘురామ బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. బెయిల్ కోసం కింద కోర్టుకు వెళ్లాలని రఘురామకు హైకోర్టు సూచించిన విషయం తెలిసిందే.