ఎంపీ కవితకు హైకోర్టులో ఊరట
ABN , First Publish Date - 2021-07-30T21:39:15+05:30 IST
ఎంపీ కవితకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ కవితకు హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవల ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే ఇచ్చింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా డబ్బు పంపిణీ చేశారని 2019లో కేసు నమోదైంది. దీనిపై 6 నెలల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా ప్రజాప్రతినిధుల కోర్టు విధించింది. ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది.