మేము ప్రతిపక్షంతో ఉన్నాం: ఎంపీ KK

ABN , First Publish Date - 2021-12-01T16:45:54+05:30 IST

ధాన్యం కొనుగోలుపై పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి స్పష్టత ఇచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని రాజ్యసభ ఎంపీ కే.కేశవరావు స్పష్టం చేశారు.

మేము ప్రతిపక్షంతో ఉన్నాం: ఎంపీ KK

న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోలుపై పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి స్పష్టత ఇచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని రాజ్యసభ ఎంపీ కే.కేశవరావు స్పష్టం చేశారు. పార్లమెంటు వేదికగా ధాన్యం కొనుగోళ్లపై గందరగోళానికి తెరపడాలన్నారు. తాము ప్రతిపక్షంతో ఉన్నామని తెలిపారు. 12 మంది రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఎంపీ కేకే డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-12-01T16:45:54+05:30 IST