కలెక్టర్ కార్యాలయం ఎదుట MP ధర్నా
ABN , First Publish Date - 2021-11-26T14:52:40+05:30 IST
కరూర్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎంపీ జ్యోతిమణి భైఠాయించి ధర్నా చేపట్టడం కలకలం రేపింది. కరూర్ పార్లమెంటు సభ్యురాలు కాంగ్రెస్కు చెందిన ఎంపీ జ్యోతిమణి గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయానికి
పెరంబూర్(చెన్నై): కరూర్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎంపీ జ్యోతిమణి భైఠాయించి ధర్నా చేపట్టడం కలకలం రేపింది. కరూర్ పార్లమెంటు సభ్యురాలు కాంగ్రెస్కు చెందిన ఎంపీ జ్యోతిమణి గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు కలెక్టర్ అడ్డుపడుతున్నారని, దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు అందించడం లేదని, దివ్యాంగుల గ్రీవెన్స్ డే నిర్వహించడం లేదని ఆరోపిస్తూ కార్యాలయ ప్రవేశద్వారం వద్ద ఎంపీ భైఠాయించి ఆందోళన చేపట్టారు.