రోడ్డుపై మట్టికుప్ప.. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు

ABN , First Publish Date - 2022-05-24T04:40:20+05:30 IST

జడ్చర్ల మునిసి పల్‌ పరిధిలోని నిమ్మబావిగడ్డ ప్రాం తంలో ప్రధాన రహదారిపై మట్టికు ప్ప పోశారు. జడ్చర్ల-నాగర్‌కర్నూల్‌ దారిలో నిమ్మబావిగడ్డ ప్రాంతంలో ని ప్రధాన రహదారిపై మట్టికుప్ప పోయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి.

రోడ్డుపై మట్టికుప్ప.. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు
నిమ్మబావిగడ్డ వద్ద రోడ్డుపై పోసిన మట్టికుప్ప


జడ్చర్ల, మే 23: జడ్చర్ల మునిసి పల్‌ పరిధిలోని నిమ్మబావిగడ్డ ప్రాం తంలో ప్రధాన రహదారిపై మట్టికు ప్ప పోశారు. జడ్చర్ల-నాగర్‌కర్నూల్‌ దారిలో నిమ్మబావిగడ్డ ప్రాంతంలో ని ప్రధాన రహదారిపై మట్టికుప్ప పోయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. రోడ్డుకు సగానికిపైగా మట్టిని రెండు రోజులుగా కుప్పగానే పోశారు. నడిరో డ్డుపై మట్టిని పోసిన వారిపై చర్యలు తీసుకోవాలని, అలాగే మట్టిని తొల గించాలని స్థానికులు కోరుతున్నారు. 

Updated Date - 2022-05-24T04:40:20+05:30 IST