1.48 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ ఇచ్చాం: ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-03-03T03:40:29+05:30 IST

1.48 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ ఇచ్చాం: ప్రభుత్వం

1.48 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ ఇచ్చాం: ప్రభుత్వం

న్యూఢిల్లీ: కోవిడ్-19 వ్యాక్సిన్‌ను మంగళవారం మధ్యాహ్నం 1 గంటల వరకు 1.48 కోట్ల మందికి ఇవ్వబడిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇందులో 45-59 సంవత్సరాల వయస్సు గలవారికి, 60 ఏళ్లు పైబడిన వారికి 2.08 లక్షల మందికి ఇచ్చినట్లు ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు.


యాక్టివ్ కేసులు ఇప్పటికీ 2 శాతం కన్నా తక్కువగా ఉన్నాయని భూషణ్ అన్నారు. మరో వైపు దేశంలో కరోనా వైరస్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.

Updated Date - 2021-03-03T03:40:29+05:30 IST