వైఎస్సార్ వర్సిటీకి మానిటరింగ్ కమిటీ
ABN , First Publish Date - 2020-07-11T08:46:25+05:30 IST
వైఎస్సార్ ఆర్కిటెక్చర్, ఫైన్ఆర్ట్స్ వర్సిటీ(కడప)కి మానిటరింగ్, డెవల్పమెంట్ కమిటీని
అమరావతి, జూలై 10(ఆంధ్రజ్యోతి): వైఎస్సార్ ఆర్కిటెక్చర్, ఫైన్ఆర్ట్స్ వర్సిటీ(కడప)కి మానిటరింగ్, డెవల్పమెంట్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చే సింది. వర్సిటీ ఓఎ్సడీ/యాక్టింగ్ వీసీ ఈకమిటీకి చైర్మన్గా, రిజిస్ట్రార్ మెంబర్ కార్యదర్శిగా, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైౖర్మన్, కళాశాల విద్యా కమిషనర్లు సభ్యులుగా వ్యవహరిస్తారు.